
ఢిల్లీలో స్వైన్ఫ్లూ కలకలం.. 3 వేలకు పైగా ఇన్ఫ్లుయెంజా కేసులు! 🚨
దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ఫ్లూ (H1N1) మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటివరకు 2,308 కేసులు నమోదు కాగా, సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించి ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ఫ్లూ (H1N1) మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటివరకు 2,308 కేసులు నమోదు కాగా, సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించి ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

India’s private-sector growth improved slightly in August as services strengthened, but manufacturing activity weakened for a third consecutive month.

The US-Canada trade dispute has entered a dangerous new phase. After Washington imposed 50% tariffs on roughly $20 billion of Canadian goods, Canada announced dollar-for-dollar retaliation beginning September 8.

శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు, నెల రోజుల పాటు సత్రంలో ఉండటానికి అనుమతించడంపై దర్యాప్తు చేపట్టారు.

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాలు వరంగా మారుతున్నాయి. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు.

బ్యాంకింగ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 130 పోస్టులు కేటాయించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 7 చివరి తేదీ.

హర్యానాలోని కురుక్షేత్రలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, యజమాని రావడంతో భయపడి టెర్రస్ పై నుంచి దూకేసింది. ప్రస్తుతం నిందితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మాదకద్రవ్యాల నిరోధానికి పనిచేయాల్సిన 'ఈగల్' శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. రూ. 50 లక్షల ఎక్ట్స్రాసీ మాత్రలతో దొరికిపోయిన ఈ వ్యవహారంతో పాటు వరంగల్ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనల పూర్తి వివరాలు.

తెలంగాణ రాజకీయాలు మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వివాదాస్పద కేసులో తాజాగా ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటన, ఓబీసీ సంఘాల మద్దతు వంటి పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.

The proposed India-US trade agreement is almost finalized in principle, according to US Ambassador Sergio Gor, with legal and technical details still being worked out.