
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇకపై పంట కొనుగోలుకు 'ఫార్మర్ ఐడీ' తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. అగ్రిస్టాక్ డిజిటల్ విధానంలో భాగంగా బినామీలు లేకుండా అసలు రైతులకు MSP నేరుగా అందేలా చేయడమే లక్ష్యం.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. అగ్రిస్టాక్ డిజిటల్ విధానంలో భాగంగా బినామీలు లేకుండా అసలు రైతులకు MSP నేరుగా అందేలా చేయడమే లక్ష్యం.

UPI has completed an extraordinary decade — from 1.78 crore annual transactions in its early days to more than 66 crore transactions a day. Now Bharat’s payment revolution is crossing borders, connecting national payment systems and presenting the world with a powerful alternative model for instant

India’s private-sector growth improved slightly in August as services strengthened, but manufacturing activity weakened for a third consecutive month.

A major demand before the 8th Pay Commission has grabbed the attention of Central Government employees: raise the minimum basic pay from ₹18,000 to ₹72,000 with a fitment factor of 4.0. But is ₹72,000 confirmed? Here’s what employees need to know.

India celebrates National Space Day 2026 on August 23, remembering Chandrayaan-3’s historic Moon landing while highlighting ISRO’s achievements and the country’s rapidly expanding ambitions in space exploration.

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.

బ్యాంకింగ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 130 పోస్టులు కేటాయించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 7 చివరి తేదీ.

మాదకద్రవ్యాల నిరోధానికి పనిచేయాల్సిన 'ఈగల్' శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. రూ. 50 లక్షల ఎక్ట్స్రాసీ మాత్రలతో దొరికిపోయిన ఈ వ్యవహారంతో పాటు వరంగల్ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనల పూర్తి వివరాలు.

తెలంగాణ రాజకీయాలు మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వివాదాస్పద కేసులో తాజాగా ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటన, ఓబీసీ సంఘాల మద్దతు వంటి పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.

India has notified a ₹62,500-crore Mobile Phone Manufacturing Scheme aimed at expanding domestic production, increasing local sourcing and strengthening Indian mobile brands.