
SBI Eyes ₹200 Lakh Crore Business by 2030: India’s Banking Giant Sets Massive Growth Ambition
SBI Chairman C.S. Setty says the banking giant’s total business could reach around ₹200 lakh crore by 2030 if its current growth trajectory continues.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

SBI Chairman C.S. Setty says the banking giant’s total business could reach around ₹200 lakh crore by 2030 if its current growth trajectory continues.

Bangladesh says no decision has been made on Prime Minister Tarique Rahman’s reported August 23-25 visit to India as diplomatic discussions continue over Sheikh Hasina and bilateral relations.

Yash’s Toxic is creating extraordinary pre-release buzz, with reported advance bookings crossing ₹41 crore and a global rollout targeting around 12,000 screens. From its A certificate and huge runtime to Kiara Advani’s production story, here’s everything you need to know.

మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యశ్ 'టాక్సిక్' సినిమా ఈవెంట్లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్లడ్ లైట్ స్థంభం కూలి యువకులకు తీవ్ర గాయాలు కాగా, కాలేజీ మరియు చిత్ర యూనిట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు రేపటిలోగా (ఆగస్టు 23) ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈకేవైసీ పూర్తికాకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 130 పోస్టులు కేటాయించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 7 చివరి తేదీ.

హర్యానాలోని కురుక్షేత్రలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను దారుణంగా హతమార్చిన భార్య, యజమాని రావడంతో భయపడి టెర్రస్ పై నుంచి దూకేసింది. ప్రస్తుతం నిందితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Two workers were killed, and nine others injured after a reactor explosion triggered a fire at a pharmaceutical unit in Telangana's Yadadri Bhuvanagiri district late Friday night

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాలు వరంగా మారుతున్నాయి. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. అగ్రిస్టాక్ డిజిటల్ విధానంలో భాగంగా బినామీలు లేకుండా అసలు రైతులకు MSP నేరుగా అందేలా చేయడమే లక్ష్యం.