
శ్రీశైలంలో విషాదం: వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి బలవన్మరణం!
శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు, నెల రోజుల పాటు సత్రంలో ఉండటానికి అనుమతించడంపై దర్యాప్తు చేపట్టారు.








