
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ‘విద్యానిధి’ భరోసా!
విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాలు వరంగా మారుతున్నాయి. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు.






