
ఇందిరమ్మ ఇండ్ల దళారుల దందా!
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ఫార్మర్ ఐడీని తప్పనిసరి చేసింది. అగ్రిస్టాక్ డిజిటల్ విధానంలో భాగంగా బినామీలు లేకుండా అసలు రైతులకు MSP నేరుగా అందేలా చేయడమే లక్ష్యం.

Artificial intelligence is reshaping India’s $315-billion IT services sector as clients demand greater productivity, lower costs and contracts increasingly linked to outcomes rather than employee numbers.

Kumar Mangalam Birla says Grasim Industries is poised to reach ₹2 lakh crore in consolidated revenue in FY27 as established businesses and newer growth platforms expand.

చెన్నైలో అత్యంత కిరాతక ఘటన వెలుగు చూసింది. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండి, సూట్కేస్లో రవాణా చేసిన భయానక ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయటపడిన ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాలు.

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు రేపటిలోగా (ఆగస్టు 23) ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈకేవైసీ పూర్తికాకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది.

Two workers were killed, and nine others injured after a reactor explosion triggered a fire at a pharmaceutical unit in Telangana's Yadadri Bhuvanagiri district late Friday night

Bangladesh says no decision has been made on Prime Minister Tarique Rahman’s reported August 23-25 visit to India as diplomatic discussions continue over Sheikh Hasina and bilateral relations.

India has directed Google to disable hundreds of Firebase accounts after authorities identified their alleged use in websites impersonating banks and targeting customers with financial scams.

సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో కీలక ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రతినిధులతో విద్య, పరిశోధనలపై చర్చలు జరపగా, జీఎంఆర్ గ్రూప్తో కలిసి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతుల ఏర్పాటుపై ఆహ్వానం అందించారు.